CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రైతు సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యం

Share it:




మన్యం టివి, దుమ్ముగూడెం:

లక్ష్మినగరం లో జీసీసీ ఆద్వర్యం లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంబించారు ... రైతుబంధు సమితి అధ్యక్షులు బత్తుల శోభన్ బాబు ఈ సందర్భంగా  మాట్లాడుతూ మండలం లో ధాన్యం పండించే రైతులు అందరు ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో  అమ్ముకొవా లని దళారులకు తక్కువ రేట్ల కు అమ్ముకొని నష్టపోవద్దని ,,క్విన్టలుకు A..గ్రేడ్ 1960,B.గ్రేడ్ 1940..రూపాయలు పొందాలని  మండల రైతుబంధు సమితి అధ్యక్షులు బత్తుల శోభన్ బాబు అన్నారు రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనకుండ కేంద్ర ప్రభుత్వ అనేక ఆంక్షలు పెడుతున్న రైతులు నష్టపోకూడదు అనేఉద్దేశంతో ముఖ్యమంత్రి కెసిఆర్  రైతు పండించిన ప్రతీ గింజ కూడా కొనుగోలు చేస్తాము అని ప్రకటిచారు అని అన్నారు.అంతే కాకుండా రైతు సోదరులు రబీ లో వరి పంట సాగుచేయవద్దని కేంద్రం ప్రభుత్వం ధాన్యం నిలువలు చాలా వున్నాయి అని సాకుగా చూపించి తెలంగాణా రాష్ట్రము రైతులు వరి వెయ్యవద్దు, ధాన్యం కోణము అని  ప్రకటించారు అని ,తప్పని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం రబి లో వరి సాగుచెయ్యవద్దు అని చెప్పడం జరిగింది అని కావున మండలంలో రైతు సోదరులు వివిధ సీడ్ కంపెనీ లతో ఒప్పందం కుదుర్చుకున్న హైబ్రిడ్ వరి రకాలు మాత్రమే వెయ్యాలని కామన్ వరి రకాలు వేయవద్దని అన్నారు. సెంటర్స్ కి ధాన్యం తెచ్చే రైతులు 17 శాతం ఆరుదలతో ,శుభ్రపరచిన ధాన్యం తేవాలని కోరారు ఈ కార్యక్రమoలో లక్ష్మినగరం సర్పంచ్ సరియం రాజమ్మ ,సివిల్ సప్లై.శ్రీరామ్ ,జీసీసీ సూపెర్డెండ్ లక్ష్మోజి ,జి పి.సెక్రెటరీ ,జీసీసీ సిబ్బంది రైతులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: