న్యూఢిల్లీ సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్
ఎస్ సీ సీ డబ్ల్యూ యూ ఇఫ్టు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో
కోల్ ఇండియా చైర్మన్
ప్రహ్లాద్ అగర్వాల్
సింగరేణి డైరెక్టర్ (పా)
బలరాం, జాతీయ బొగ్గుగని కార్మిక సంఘాల ప్రతినిధులకు
కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్ తో కూడిన
వినతిపత్రాలను అందజే శారు. ఈ కార్యక్రమంలో
జాతీయ నాయకులు
T. శ్రీనివాస్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు A. వెంకన్న రాష్ట్ర సహాయ కార్యదర్శి, షేక్ యాకూబ్ షావలి
రాష్ట్ర ఉపాధ్యక్షులు
బ్రహ్మానందం సంజీవ్ లు
మాట్లాడుతూ ప్రమాదంలో చనిపోతే
50, లక్షలు కోవిడ్ తో మరనిస్తే 15 లక్షలు
ఎక్కడికి ఎక్స్గ్రేషియా కల్పించాలి.
కార్మికుల కుటుంబాలకు కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితకల్పించాలి
కాంట్రాక్టు కార్మికులుగా గుర్తించని డిపార్ట్మెంట్లు
బొగ్గు లోడింగ్ అన్ లోడింగ్, నర్సరీ, సులబ్, శాండ్ బంకర్
కోల్డ్ ట్రాన్స్పోర్ట్, కన్వీని యన్స్ వాహనాల డ్రైవర్లు ట్యాంకర్ డ్రైవర్లకు CMPF, వైద్య సదుపాయం బోనస్ కనీస వేతనాలు అమలుచేయాలి ఓబి డ్రైవర్లను ఈ పి ఆపరేటర్ లు గా గుర్తించి వారికి ఇస్తున్న పేమెంట్ ఇవ్వాలి
సింగరేణిలో కోటర్ సదుపాయం కల్పించాలన్నారు
ఈ కార్యక్రమంలో గౌస్
యాదగిరి నరసయ్య తిరుపతి శోభ మనోజ్ రజిత రమేష్ తదిత రులు పాల్గొన్నారు.
Post A Comment: