మన్యం టీవీ, ఆశ్వాపురం:అశ్వాపురం నూతన సిఐ గా బాధ్యతలు స్వీకరించిన సిఐ శ్రీనివాస్ ని మర్యాద పూర్వకంగా కలిసిన అశ్వాపురం జడ్పీటీసీ సూదిరెడ్డి సులక్షణ గోపీరెడ్డి, రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షులు, గజ్జెల లక్ష్మారెడ్డి, నెల్లిపాక సొసైటీ చైర్మన్ తుక్కాని మధుసూదన్ రెడ్డి, సర్పంచ్ ల సంఘము మండల అధ్యక్షుడు సున్నం రాంబాబు, పర్షిక రాజమ్మ, సూరి బాబు, గొర్రెముచు, వెంకట రమణ, తూము చిన్న వీర రాఘవులు, ముత్యాల నర్సయ్య,అశ్వాపురం ఉప సర్పంచ్ భూక్యా చందు లాల్, పిట్ట శ్రీను, బ్రహ్మానంద రెడ్డి, రావుల పెంట నర్సింహురావు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: