మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు పట్టణం, కోటకట్టకు చెందిన సింగరేణి ఉద్యోగి తమ్మినేని శ్రీను కుమారుడు వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు.ఈ కార్యక్రమంలో మణుగూరు జడ్పీటీసీ పొశం. నర్సింహారావు,పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు,కార్యదర్శి నవీన్,మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,సీనియర్ నాయకులు,యువజన నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: