మన్యం టివి, దుమ్ముగూడెం: దుమ్ముగూడెం మండలం లోని మాహాదేవపురం గ్రామంలో ఏ వి ఎస్ పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేశ్వరావు మాట్లాడుతూ ఆదివాసి యువతీ యువకులు ఆదివాసి చట్టాలను జీవోలను కొరకు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు అదేవిధంగా జాతి సమస్యలపై యువతీ యువకులు బాధ్యత వహించాలని ఆయన సూచించారు యువత చెడు వ్యసనాలకు బానిస ఆదివాసి యువత జీవితాలకి ఆ గమనం చేస్తున్నారని మన చట్టాలపై అవగాహన తెలుసుకుని మన చట్టాలను నిర్వీర్యం చేసే పరిస్థితి ఉందని అన్నారు ఆదివాసి జాతి మేలుకొలుపు గిరిజనేతరులు అదే విధంగా గిరిజన అమ్మాయిలను గిరిజననేతరు వివాహమాడి జాతిని చిన్నాభిన్నం చేస్తున్నారని మండిపడ్డారు ఏజెన్సీ జీ 5 షెడ్యూలు భూభాగంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మల్లు దొర, ముర్రం రాజు,మడకం రామారావు, శ్రీను,పుసం ప్రసాద్ తెల్లం సారయ్య పాల్గొన్నారు.
Post A Comment: