మన్యం టీవీ జూలూరుపాడు, నవంబర్ 12, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల పరిధి లోని సాయిరాం తండా సమీపంలో శుక్రవారం ట్రాక్టర్ బోల్తా పడ్డ సంఘటనలో డ్రైవర్ తీవ్రంగా గాయపడటంతో కొత్తగూడెం హాస్పటల్ కు తరలించారు. హాస్పటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు బీహార్ స్టేట్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పొట్టకూటి కోసం జామాయిల్ కటింగ్ పని కోసం వచ్చిన క్రమంలో ఇలాంటి విషాద సంఘటన జరగటం బాధాకరం,
Post A Comment: