మన్యం టీవీ ఏటూరు నాగారం
తాడ్వాయి మండలం లో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం నమోదు విజయవంతం చేయాలి అని కాంగ్రెస్ పార్టీ తాడ్వాయి మండల అధ్యక్షులు జాలపు అనంత రెడ్డి అన్నారు. తాడ్వాయి మండల కేంద్రంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.పోలింగ్ బూత్ ల వారిగా ఇంచార్జ్ లు నియమించారు.ప్రతి బూత్ కు కనీసం వంద మంది తగ్గకుండా సభ్యులు గా చేర్పించాలి అని సభ్యత్వం తీసుకున్నవారికి రెండు లక్షలు ప్రమాద బీమా సదుపాయం కూడా ఉంటది అని తెలిపారు.ఈ కార్యక్రమం లో పిఏసి స్ చైర్మన్ పులి సంపత్,బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ముజాపర్,మాజీ అధ్యక్షులు బొల్లు దేవేందర్, సర్పంచ్ లు కళ్యాణి,నర్సింహా స్వామి,సీతక్క యువసేన మండల అధ్యక్షులు చేర్ప రవీందర్,జిల్లా నాయకులు సిద్ది రెడ్డి,లచ్చు పటేల్, తీరుపతి,శ్రీనివాస్, నరసింహులు,శ్రీను,శ్రీకాంత్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: