మన్యం టీవీ చర్ల:
ఈరోజు చర్ల లో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ చర్ల మండలం ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయడమైనది.ఈ సమావేశంలో బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పదవులు ఎవరికీ శాశ్వతం కాదు అని నీ పదవి ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని కార్యకర్తలకు ధైర్యం ఇవ్వడమైనది. మన నాయకుడు కెసిఆర్ తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టుబడి పనిచేయాలని పార్టీ నిర్ణయాలను గౌరవించి ముందుకు సాగాలని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నియోజకవర్గం లో పార్టీని గెలిపించి కేసీఆర్ గారికి కానుక ఇవ్వాలని ఇదే నా కోరిక అని ఈ రోజు నుండి అదే ఆశయంతో కార్యకర్తలు పని చేయాలని అనునిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటాను అని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. పార్టీ ఉపాధ్యక్షులు ఈ కార్యక్రమంలో భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావు , చర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ గారు బోదె బోయిన బుచ్చయ్య ,భద్రాచలం మండల అధ్యక్షులు అరికెల తిరుపతి రావు, చర్ల మండల అధ్యక్ష కార్యదర్శులు సోయం రాజారావు, నక్కిన బోయిన శ్రీనివాస్ యాదవ్, చర్ల సర్పంచ్ కాపుల కృష్ణార్జున రావు, పార్టీ సీనియర్ నాయకులు బండి వేణు, ముమ్మినేని అరవింద్ పోలిన లంక రాజు, దొడ్డి తాతారావు,దొడ్డి సూరిబాబు, పోలిన రామచందర్ రావు,అజీజ్ కొట్టేరు శ్రీనివాసరెడ్డి, సీతాపతి రాజు, ఇరప వసంత్ ,పాపిని గంగాధర్,గారపాటి బాబి గొర్ల రాజబాబు,నాగరాజు తోట మల్ల వరప్రసాద్, కాపుల నాగరాజు పటాన్ మహబూబ్ ఎంపీటీసీ శోభారాణి,పోలూరి సుజాత, ఎట్టి జయమ్మ, సర్పంచులు కోరం నాగేందర్,పోడియం మురళి ఉప సర్పంచ్లు గోసుల మురళి,శ్యామల శివ మండల యూత్ ప్రెసిడెంట్ కాకి అనిల్, చంద్రశేఖర్ తోట మల్ల రవి,కల్లూరి శ్రీను, ఆవుల శ్రీకాంత్, రాము సోమరాజు, సిద్ధి రాజు రమేష్, బుల్లెబ్బాయి పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ పంజా, రాజు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
Post A Comment: