మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని బొంబాయి కాలనీ లో గల, తెలంగాణ మార్గదర్శి ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారని,అలాంటి పనిచేసిన తెలంగాణ జాతి విద్రోహులకు తగిన బుద్ధి చెప్పాలని,త్వరలోనే విగ్రహాన్ని కూల్చిన దుండగుల వివరాలు సేకరించి,వారికి తగిన శిక్ష పడే విధంగా చూస్తానని,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఒక ప్రకటనలో తెలియజేశారు.
Navigation
Post A Comment: