మన్యం టీవీ, అశ్వాపురం:మండల పరిధిలోని రామచంద్రా పురం గ్రామ పెద్ద అల్లిపురపు సాయిరెడ్డి(96) ఈరోజు మృతి చెందారు. సాయిరెడ్డి మృత దేహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం సానుభూతి తెలిపిన డీ సీ సీ బీ డైరెక్టర్ తుళ్ళూరి బ్రహ్మయ్య. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి, మొండికుంట సర్పంచ్ మర్రి మల్లారెడ్డి, ఎంపీటీసీ ల సంఘం మండల అధ్యక్షుడు కమటం నరేష్, టీ ఆర్ ఎస్ నాయకులు ముత్తినేని వాసు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: