గుండాల /ఆళ్లపల్లి నవంబర్ 10 (మన్యం మనుగడ) పోడు పట్టాల విషయములో అపోహలు నమ్మొద్దని ఆళ్లపల్లి ఎంపీపీ కొండ్రు మంజు భార్గవి అన్నారు. ఆమె అధికారులతో కలిసి పోడు రైతు దారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. పోడు భూములకు పట్టాలు నిబంధనలకు లోబడి మంజూరు చేయబడతాయి ఆమె పేర్కొన్నారు
Post A Comment: