మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు బాంబే కాలనీలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుడు రామకృష్ణ ను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు.ఈ మేరకు ఎఎస్పీ డా.శబరిష్ ఐపీఎస్ మాట్లాడుతూ, నిందితుడు రామకృష్ణకు కోర్టుకు తరలిస్తున్నట్లు వెల్లడించారు.24 గంటల్లో కేసులో పురోగతి సాధించిన సిఐ రమేష్, ఎస్సై లు నరేష్, పురుషోత్తం మరియు సిబ్బంది ని ఎఎస్పీ శబరీష్ అభినందించారు.
Post A Comment: