దమ్మపేట మన్యం టీవీ న్యూస్: ఉమ్మడి నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించడానికి వచ్చిన రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పై తెరాస శ్రేణులు దాడి చేశారు .ఈ విషయంపై మండలం లోని బిజెపి నాయకులు ఆందోళనలు చేపట్టకుండా ముందస్తుగా దమ్మపేట పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.. అరెస్ట్ కాబడినవారిలో కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి గొట్టిపూళ్ళ శ్రీనివాస్ రావు , జిల్లా ఉపాధ్యక్షుడు ఉడతనేని విశ్వేశ్వరరావు ,వాసం పోలయ్య , చిలకా నర్సింహారావు , బాజీ , నాగరాజు ,పల్లపు వెంకటేశ్వరరావు ,పసుమర్తి పుల్లారావు ఉన్నారు.
Post A Comment: