CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పోడు భూముల పట్టాలకు దరఖాస్తు చేసుకోని వారు త్వరగా దరఖాస్తు చేసుకోవాలి--:తహసీల్దార్ బాబ్జి ప్రసాద్.

Share it:


 




మన్యం టీవీ మంగపేట.


మంగపేట మండలములో పొడు భూముల పట్టాలకు ఇంకా దరఖాస్తు చేసుకొనని వారు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని మంగపేట తహసీల్దార్ బాబ్జీ ప్రసాద్ అన్నారు. పోడు భూముల పట్టాలకు దరఖాస్తు చివరి తేది 17.11.21. కావున అర్హులైన ప్రతి ఒక్కరు బుధవారం సాయంత్రం లోపు నిర్నీత నమూనా లో దరఖాస్తులను గ్రామ స్థాయిలో ఉన్న ఎఫ్ ఆర్ సి కమిటీ కి సమర్పించవసలసినదిగా  తహసీల్దార్ బాబ్జీ ప్రసాద్ తెలిపారు.

Share it:

TS

Post A Comment: