CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మృతుని కుటుంబానికి సహాయం చేసిన వైస్ ఎంపీపీ.

Share it:

 



మన్యం మనుగడ, పినపాక :


పినపాక మండలలోని పోట్లపల్లి గ్రామానికి చెందిన పూనెం శంకర్ ఇటీవలే అనారోగ్యంతో మరణించడంతో విషయం తెలుసుకున్న పినపాక మండల వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి మృతుని కుటుంబ సభ్యులను స్వయంగా వెళ్లి పరామర్శించి వారికి 50 కేజీ ల బియ్యాన్ని సహాయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో గొంది నాగభూషణం,పూనెం వెంకటనర్సయ్య,చార్ప వెంకన్న

పడిగ వెంకటేశ్వర్లు,పడిగ నాగేశ్వరరావు,బడే ఆనందరావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: