మన్యం మనుగడ, పినపాక :
పినపాక మండలలోని పోట్లపల్లి గ్రామానికి చెందిన పూనెం శంకర్ ఇటీవలే అనారోగ్యంతో మరణించడంతో విషయం తెలుసుకున్న పినపాక మండల వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి మృతుని కుటుంబ సభ్యులను స్వయంగా వెళ్లి పరామర్శించి వారికి 50 కేజీ ల బియ్యాన్ని సహాయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో గొంది నాగభూషణం,పూనెం వెంకటనర్సయ్య,చార్ప వెంకన్న
పడిగ వెంకటేశ్వర్లు,పడిగ నాగేశ్వరరావు,బడే ఆనందరావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
Post A Comment: