మన్యం టీవి, భద్రాచలం:
భద్రాచలం పట్టణంలోని త్రివేణి హైస్కూల్ నందు చాచా నెహ్రూ జన్మదినం చిల్డ్రన్స్ డే సందర్భంగా బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ప్రిన్సిపాల్ జంగాల మంజుల మాట్లాడుతూ తూ ప్రతి సంవత్సరం బాలల దినోత్సవం రోజున త్రివేణి స్కూల్ నందు చిన్నారులచే వివిధ రకాల వేషధారణలు వేయించి పిల్లల్లో సృజనాత్మకతను వెలికితీయడం కొరకు చిన్నారులను గాంధీ నెహ్రూ అంబేద్కర్ భరతమాత శివుడు పార్వతి లక్ష్మీదేవి ఇలా వివిధ రకాల వేషధారణలతో పిల్లల్లోని వారి యొక్క తెలివితేటల్ని ఈ విధంగా గా మా స్కూల్ నందు పిల్లలచే చాచా నెహ్రూ జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా గా చేయిస్తామని పిల్లలు కూడా చాలా చక్కగా యొక్క ప్రోగ్రామ్కి వారి యొక్క తల్లిదండ్రులతో హాజరు అవుతారని ప్రతి సంవత్సరం చిల్డ్రన్స్ డే సందర్భంగా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ మా స్కూల్ నందు నిర్వహిస్తామని ప్రిన్సిపాల్ జంగాల మంజుల అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ కాను మిల్లి విమలాదేవి ఏవో ఐ బాబు రావు సార్ తో పాటు స్కూల్ యాజమాన్యం సాయి గంగ కృష్ణవేణి శ్రీలత తదితరులు పాల్గొన్నారు
Post A Comment: