CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మణుగూరు టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాని కి బియ్యం వితరణ.

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో రాజుపేట గ్రామంలో దండుగుల.నాగరాజు అనే వ్యక్తి ఇటీవల బైక్ ఢీకొని మరణించగా,నిరుపేద కుటుంబానికి అన్ని విధాలుగా టిఆర్ఎస్ పార్టీ ఆదుకుంటుందని,నాయకులు వారి కుటుంబానికి భరోసా కల్పించారు.ఈ సందర్భంగా 1 క్వింటా బియ్యం ను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు, కార్యదర్శి బొలిశెట్టి.నవీన్, మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్,రుద్ర.వెంకట్, సీనియర్ నాయకులు వట్టం.రాంబాబు,బాబీజాన్, వేముల.లక్ష్మయ్య,గణేష్,యువజన నాయకులు,బోశెట్టి.రవి ప్రసాద్,గుర్రం.సృజన్,యువజన నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: