మన్యం టీవీ మంగపేట.
ములుగు జిల్లా అదనపు కలెక్టర్ ఈలా త్రిపాఠి మంగపేట మండలం కోమటి పల్లి గ్రామాన్ని సందర్శించి ఆర్ ఓ ఎఫ్ ఆర్ దరఖాస్తు ల పంపిణి కార్యక్రమాన్ని పరిశీలించారు. ఫారెస్ట్ భూమిని సేద్యం చేసుకునే ప్రతి ఒక్కరూ ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసినదిగా సూచించారు. తదనంతరం మంగపేట లోని బృహత్ పల్లె ప్రకృతి వనానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమం లోమంగపేట ఆర్ ఓ ఎఫ్ ఆర్ మండల నోడల్ అధికారి బి. శ్రీరాములు(ఎస్ డి సి )మండల ప్రత్యేక అధికారితులా రవి,మండల తహసీల్దార్ బాబ్జి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: