మన్యం టీవీ వెబ్ డెస్క్:
శిథిలావస్థకు చేరుకున్న కొత్తగూడెం డిఎస్పీ కార్యాలయాన్ని సింగరేణి సహకారంతో పునర్నిర్మాణం చేపట్టి నూతన హంగులతో కొత్తగూడెం డిఎస్పీ జి.వెంకటేశ్వరబాబు ఆధ్వర్యంలో బుధవారం జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఓఎస్డీ వి.తిరుపతి,ఏఆర్ అడిషనల్ ఎస్పీ డి.శ్రీనివాసరావు,అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కె.ఆర్.కె ప్రసాద్,పాల్వంచ ఏఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్, డిఎస్పీలు రవి,ఆదినారాయణ, ఎస్బి సిఐ బాలాజీ,3టౌన్ సిఐ వేణుచందర్,చుంచుపల్లి సిఐ గురుస్వామి,2టౌన్ సిఐ ఎల్.రాజు,1టౌన్ సిఐ బి.సత్యనారాయణ, జూలూరుపాడు సిఐ ఎం.నాగరాజు,ఆర్ఐలు సోములు,కామరాజు,దామోదర్,సుధాకర్,నాగేశ్వరరావు,సింగరేణి జీఎం లు రమేష్ రెడ్డి,కుమార్ రెడ్డి,దామోదర్, రాజీవ్ కుమార్,ధన్ పాల్ శ్రీనివాస్ మరియు కొత్తగూడెం సబ్ డివిజన్లలోని ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: