మన్యం టీవీ, అశ్వాపురం:రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండల పరిధిలోని మొండి కుంట గ్రామ పంచాయతీలో ఎఫ్ ఆర్ సి కమిటీ ఆధ్వర్యంలో పోడు భూములకు సంబంధించి పోడు సాగుదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని సర్పంచ్ మర్రి మల్లారెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సైదులు, ఎఫ్ ఆర్ సీ కమిటీ సభ్యులు పోడు రైతులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: