CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పోడు భూముల దరఖాస్తు ల ప్రక్రియ ప్రారంభం.

Share it:


మన్యం టీవీ, అశ్వాపురం:రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారుల  ఆదేశాల మేరకు మండల పరిధిలోని మొండి కుంట  గ్రామ పంచాయతీలో ఎఫ్ ఆర్ సి కమిటీ ఆధ్వర్యంలో పోడు భూములకు సంబంధించి పోడు సాగుదారుల  నుంచి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని సర్పంచ్ మర్రి  మల్లారెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సైదులు, ఎఫ్ ఆర్ సీ కమిటీ సభ్యులు పోడు రైతులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: