మన్యం టీవీ, అశ్వాపురం:08-11-2021 న అశ్వాపురం మండలం గొందిగూడెం కొత్తూరు గ్రామంలో జరిగే నాగుల చవితి కార్యక్రమంలో పాల్గొని నాగులమ్మ తల్లికి పూజలు నిర్వహించి పుట్టలో పాలు పోసి దర్శించుకున్న పినపాక నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: