CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నాగులమ్మ తల్లీ ని దర్శనం చేసుకున్న మాజీ ఎమ్మెల్యే పాయం

Share it:



మన్యం టీవీ, అశ్వాపురం:08-11-2021 న అశ్వాపురం మండలం గొందిగూడెం కొత్తూరు గ్రామంలో జరిగే  నాగుల చవితి కార్యక్రమంలో పాల్గొని నాగులమ్మ తల్లికి పూజలు నిర్వహించి  పుట్టలో పాలు పోసి  దర్శించుకున్న  పినపాక నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు  పాయం వెంకటేశ్వర్లు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: