గుండాల నవంబర్ 16 (మన్యం మనుగడ) ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ను విమర్శిస్తే సహించేది లేదని టిఆర్ఎస్ పార్టీ నాయకులు మోకాళ్ళ వీరస్వామి అన్నారు. వైయస్సార్ టిపి నాయకుడు అలేం కోటి స్థాయికి మించి విమర్శలు చేస్తున్నారన్నారు. గిరిజనులు అంటే ఎంత ప్రేమ రేగా కాంతారావు కుందో నీకేం తెలుసు అని ఆయన అన్నారు. విమర్శలు చేసే టప్పుడు ఎంతో కొంత ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు. ఆధారాలు లేని విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుతారి సత్యం, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు
Post A Comment: