మన్యం మనుగడ, పినపాక :
తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు పినపాక మండలం లోని పలు ప్రాంతాలలో పర్యటించారు. ఏడూళ్లబయ్యారం క్రాస్రోడ్లో విక్రమ్ టైల్స్అండ్శానిటరీ షాప్ను ప్రారంభించారు. దేవరనాగారంలో తోలెం శ్రీనివాస్ తండ్రిగారిని పరామర్శించారు. భీసువారిగూడెంలో ఎలకం గణేష్ కొడుకు అనారోగ్యంతో భాధపడుతుండగా బాలుడిని పరామర్శించారు.
సింగిరెడ్డిపల్లిలో వడ్లకొండ శ్రీను అన్నగారి అబ్బాయి ప్రవీణ్ -మౌనికలను ఆశీర్వదించారు. పాతరెడ్డిపాలెంలో సీనియర్ నాయకులు పొనుగోటి రాంగోపాల్రెడ్డిని పరామర్శించారు. గడ్డంపల్లిలో పడిగె వెంకటేశ్వర్లు మృతిచెందటంతో ఆ కూటుంబానికి ధైర్యం చెప్పారు. ఏడూళ్లబయ్యారంలో కోటపాటి చెన్నారెడ్డి దశదిన కర్మలకు హజరయ్యారు. ఏడూళ్లబయ్యారంలో మేకల చంటి మృతిచెందటంతో ఆయన కుటుంబసభ్యులకు దైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, ఎంపీపీ గుమ్మడి గాంధీ,ఆత్మ చైర్మన్ పొనుగోటి భధ్రయ్య,సొసైటీ చైర్మన్ రవివర్మ,రైతు సమితి అధ్యక్షుడు దొడ్డా శ్రీనివాసరెడ్డి, సీనియర్ నాయకులు కోలేటి భవానీ శంకర్, దాట్ల వాసుబాబు, ఉడుముల లక్ష్మిరెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ బత్తుల వెంకటరెడ్డి ముఖ్య నాయకులు కొండేరు రాము, పోలిశెట్టి సత్తిబాబు, రాయల బాబు, దినసరపు శ్రీనివాసరెడ్డి, డాక్టర్ శ్రీరామ్, ముక్కు వెంకటేశ్వరరెడ్డి, కటకం గణేష్,ఎంపీటీసిలు కాయం శేఖర్, ఎస్కే జాంగీర్, సర్పంచ్లు కోరం రజిని, కొర్సా లక్ష్మి రూపవతి, బాడిశ మహేష్, కలివేటి సునీల్, గ్రామ కమిటీ అధ్యక్షులు బూర రమేష్, బొడ్డు హరిబాబు, నాయకులు వారా నర్సింహారావు, బోంపల్లి కిషోర్, కురుకూరి శ్రీను, మునిగెల సంతోష్, పప్పుల వెంకటరెడ్డి, శ్యామల సతీష్, చెన్నకేశవులు, మల్లయ్య , పాపాల వీరబాబు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: