మన్యంటీవి, అశ్వారావుపేట:అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు సమక్షంలో అశ్వారావుపేట నియోజకవర్గ స్థాయి ఎంపీటీసీల ముఖ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షులు,ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి తాత మధు నియోజకవర్గంలోని ఎంపిటిసి లు, జెడ్పీటీసీలు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: