మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చిన్న బోయినపల్లి గ్రామపంచాయతీ లో జిసిసి ఆధ్వర్యంలో శుక్రవారం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జిసిసి డిఎం విజయ్ కుమార్, ఏటూరు నాగారం మండల వైస్ ఎంపీపీ సంజీవరెడ్డి,అనంతరం జి సిసి డిఎం మాట్లాడుతూ. చిన్న బోయినపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని వివిధ గ్రామాలలో ఉన్న రైతులు ఈ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిసిసి మేనేజర్ దేవ్,రైతులు పాల్గొన్నారు.
Post A Comment: