మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లోని సమితి సింగారం లో టిఆర్ఎస్ పార్టీ నాయకులు వత్సవాయి.రామ రాజు నూతన గృహప్రవేశ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా హాజరైన,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం.నర్సింహారావు,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు,నాయకులు వట్టం రాంబాబు, బాబీజాన్, తాత రమణ,సోషల్ మీడియా సభ్యులు సురేందర్,యువజన నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: