మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా కేంద్రంలో డి ఎల్ ఆర్ ఫంక్షన్ హాల్ లో సముద్రాల కరుణ పురుషోత్తం దంపతుల కుమార్తె స్వాతి- శ్రీకాంత్ లను మరియు లీలా గార్డెన్ ఫంక్షన్ హాల్ లో గండ్రత్ లతా దామోదర్ దంపతుల కుమార్తె స్వాతి-హరీష్ లను వివాహాలలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ములుగు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కుసుమ జగదీష్, వీరి వెంట ములుగు మండల అధ్యక్షులు బాదం ప్రవీణ్, ములుగు జడ్పిటిసి సకినాల భవాని,టిఆర్ఎస్ నాయకులు గండ్ర కోట సుధీర్,జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు పోరిక విజయ రామ్ నాయక్, ఎంపీటీసీ మాచర్ల ప్రభాకర్, తాహెర్ పాషా,నేరెళ్ల శంకర్, ములుగు సోషల్ మీడియా ఇన్ఛార్జి నెమలి బాలకృష్ణ, రేణిగుంట్ల సురేష్,వేల్పుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: