మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో
పి ఏ సి ఎస్ కార్యాలయ ఆవరణంలో 68వ సహకార వారోత్సవాల సందర్భంగా పిఎసిఎస్ చైర్మన్ కునూరు అశోక్ గౌడ్ జెండా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్ వంగ రవి,సీఈఓ రంగారావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: