మన్యం టీవీ కరకగూడె: కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఆద్వర్యంలో భారతదేశం మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ పుట్టిన రోజును ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతిచిన్న వయస్సు లోని భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి అయ్యారు అన్నారు. దేశం కోసం తన ప్రాణాలు అర్పించిన మహా యోధురాలు స్వర్గీయ ఇందిరా గాంధీ అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల కిసాన్ అధ్యక్షులు నాగబండి వెంకటేశ్వర్లు, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి నితిన్ కుమార్ ఎస్ కే యాకూబ్ పాషా తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: