మన్యం టీవీ ఏటూరు నాగారం
ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు,జాతీయ నాయకుడు బిర్సా ముండా జయంతి ని మండలం లోని ఊరట్టం గ్రామస్థులు గ్రామం లోని ఆశ్రమ పాఠశాల లో బిర్సా ముండా చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించి పోరాట స్ఫూర్తి ని స్మరిస్తూ ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమం లో గ్రామస్తులు మాజీ సర్పంచ్ దబగట్ల సారయ్య,సీతక్క యువసేన మండల అధ్యక్షులు చేర్ప రవీందర్,మడప బ్రహ్మయ్య,జోగయ్య,సోమేశ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: