మన్యంటీవి, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేటలోని 132/33 కేవీ విద్యుత్ ఉపకేంద్రంలో మరమ్మత్తుల కారణంగా శుక్రవారం ఒక్క రోజు అనగా ది,, 26/11/2021 తేదీలో ఉదయం 8:00 గంటల నుండి 2:00 గంటల వరకు అశ్వారావుపేట మండల పరిధిలోని అన్ని గ్రామాలకు విద్యుత్ సర్పరా నిలిపివేస్తున్నట్టు అశ్వారావుపేట విద్త్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీరు బి వెంకటేశ్వరులు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. కావున అశ్వారావుపేట మండలంలోని విద్యుత్ వినియోగదారులు అందరూ గమనించి విద్యుత్ శాఖ వారికి సహకరించాలని వారు కోరుకున్నారు.
Post A Comment: