మన్యం టీవీ ఏటూరు నాగారం
కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలపై యాసంగి లో తెలంగాణలో వడ్లు కొనుగోలు మని చెప్పడాన్ని నిరసిస్తూ ములుగు జిల్లా కేంద్రంలో అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి కి వినతి పత్రం అందజేసిన ములుగు జడ్పీ చైర్మన్ నియోజకవర్గ ఇన్చార్జి కుసుమ జగదీష్, అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి అండగా తెలంగాణలో పండించిన వరి ధాన్యాన్ని నిరాకరించిన కేంద్ర ప్రభుత్వం వెంటనే పండించిన వడ్లను కొనే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. వడ్లను కొనే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు ఇబ్బందులకు గురి చేయవద్దని అన్నారు.జడ్పీ చైర్మన్ తో పాటు జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పల్లా బుచ్చయ్య,జిల్లా ఎంపిటిసిల ఫోరం అధ్యక్షుడు పోరిక విజయ రామ్ నాయక్,కృష్ణారెడ్డి,ఏటూరు నాగారం మండల అధ్యక్షులు సునిల్ కుమార్,మల్లంపల్లి ఎంపీటీసీ మాచర్ల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: