CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అసెంబ్లీ ప్రాంగణం మహిళాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని బైకట్ చేయాలి..

Share it:

 



మన్యం టివిదుమ్ముగూడెం:: తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు , కుటుంబంపై,అనుచిత వ్యాఖ్యలు చేసినవై.సి.పి.పార్టీ యం ఎల్ ఏ లు,మంత్రులుగా చెలామణి అవుతున్న గుండాలు,వారి వికృత చేష్టలు బైట పెట్టుకున్నారని, అందుకు నిరసనగా సీతానగరం గ్రామంలో ఎన్.టి.ఆర్.చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈసందర్బంగా మండల అధ్యక్షుడు కొమరం మాట్లాడుతూ, రెండు న్నర సంవత్సరాల కాలంలో అభివృద్ధి చేసింది ఏమిలేదని, దోచుకోవడం,దాచుకోవడం తప్పచేసిందిఏమీలేదనిఅన్నారు.ప్రజల్లోవై.సి.పి.ప్రభుత్వంపైవ్యతిరేకంపెల్లుబిక్కుతున్నదని, తెలుగు దేశం పార్టీ పట్ల అభిమానం, గౌరవం పెరుగుతుందనే, అక్కసుతో విపరీత పోకడలు పోతున్నారని తెలుగు దేశం పార్టీ మండల అధ్యక్షులు కొమరం దామోదర రావు విమర్శించారు.ఈకార్యక్రమంలో అభిమానులు భాస్కరాచారి, వీర్రాజు,భద్రయ్య,సుభద్ర,రాధ,దసరమ్మ,భద్రమ్మ,సీతమ్మ లు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: