CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వై ఎస్ ఆర్ టీ పి పార్టీ ని గ్రామ స్థాయి కి తీసుక వెళ్లే బాధ్యత సోషల్ మీడియా దే

Share it:

 


వై ఎస్ ఆర్ టీ పి పార్టీ స్టేట్ ఐటీ వింగ్ కన్వీనర్ ఇరుము ల్ల కార్తీక్

  

మన్యం టీవి, భద్రాద్రి కొత్తగూడెం(సంగం నాగరాజు,కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి):


భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, ఖమ్మం పార్లమెంట్ కోఆర్డినేటర్ నరాల సత్యనారాయణ  ఆధ్వర్యంలో, స్టేట్ ఐటీ వింగ్ కన్వీనర్ ఇరుము ల్ల కార్తీక్  ముఖ్యఅతిథిగా సోషల్ మీడియా సమావేశం కొత్తగూడెం ద్వారా ఫంక్షన్ హాల్ లో జరిగినది. ఈ సందర్భంగా ఐటీ వింగ్ కన్వీనర్ ఇరుము ల్ల కార్తీక్  మాట్లాడుతూ, సోషల్ మీడియా పార్టీ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని, సోషల్ మీడియా స్వేచ్ఛగా పని చేసుకోవచ్చని, సోషల్ మీడియా ఎవరికీ తలవం చే దిలేదని, పార్టీ ఆశయాలను, సిద్ధాంతాలను, లక్ష్యాలను ,రాష్ట్ర స్థాయి నుండి, జిల్లా స్థాయి నుండి, మండల స్థాయి నుండి,గ్రామ స్థాయి వరకు తీసుకుపోవాలని, త్వరలోనే పూర్తి స్థాయి జిల్లా కమిటీలను, రాష్ట్ర కమిటీలను ఏర్పాటు చేస్తామని, లక్షమంది ది సోషల్ మీడియా లో  పనిచేసే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా ప్రముఖులు కిషోర్ రెడ్డి, స్వరూప రెడ్డి, స్వర్ణ, రెడ్డి మల్ల రాజు, అఫ్రిది, వెంకటేశ్వరరావు, సుధా, తదితర సోషల్ మీడియా నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ, రాష్ట్ర కమిటీ సభ్యురాలు ప్రతిబా రెడ్డి నాయకులు, నియోజకవర్గ కన్వీనర్ ఖలీల్ పాషా, దళిత కో కన్వీనర్ రావులమ్మ, మహిళా కన్వీనర్ శ్రీలత, ప్రచార కమిటీ కన్వీనర్ పాల్ రాజ్, కొత్తగూడెం మండల అధ్యక్షుడు నవీన్, ప్రచార కమిటీ కో కన్వీనర్ సూర్య, నియోజకవర్గ కోకన్వీనర్ రామాచారి, పాల్వంచ మండల కన్వీనర్ సిద్ధార్థ రెడ్డి, పార్టీ ముఖ్య నాయకులు మోతుకురి కుమార్, బత్తుల అజయ్ , కాయం పోతయ్య దొర తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: