మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని, శివాలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతున్నాయి.తెల్లవారుజాము నుంచే భక్తులు తల స్నానం ఆచరించి ఉపవాసాలు ఉండి కార్తీక ద్వీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.దేవాలయంలో మహిళా భక్తులు శివ లింగాకారంలో ప్రమిదలతో ఏర్పాటు చేసి ద్వీపారాధోత్సవం చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహిస్తున్నారు.దీంతో భక్తులతో ఆలయాలు, కిక్కిరిసిపోతున్నాయి.
Navigation
Post A Comment: