ఎయిడెడ్ విద్యాసంస్థలు అభివృద్ధికి సీఎం జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది
రాయచోటి న్యూస్
ఈరోజు మీడియా సమావేశంలో మాట్లడుతూ మర్కట్ కమిటీ వైస్ చైర్మన్ సిబ్యాల విజయభాస్కర్ గారు
1994 నుండి ఇప్పటి దాకా...
ఆ ఏయీడెడ్ పాఠశాల బాగోగులు చూసినవారే లేరు
40 ఇయర్స్ ఇండస్ట్రీ చెప్పుకునే చంద్ర బాబు గారు
ఏనాడు ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాల గురించి పట్టించుకున్న పాపనపోలేదు
జగన్ అన్న ప్రభుత్వం విద్యారంగంలో మార్పులు తీసుకువస్తుంటే లోకేష్ కు
చంద్రబాబు కు ఎందుకీ కడుపు మంట దేని కోసం ఈ కుతంత్రాలు పేదలు చదుకోవడం ఇష్టం లేదా చంద్రబాబు అనంతపురంలో ఆందోళన చేస్తున్న ఎస్.ఎస్.బీ.ఎన్ కళాశాల విద్యార్థుల పై టీడీపీ నాయకులు రాళ్లు రువ్వి రాజకీయాలు చేయడం దేనికి సంకేతం చెప్పండి
పోలీసులు కొట్టలేదని
దెబ్బతగిలిన విద్యార్థిని స్వయంగా చెప్పినా వినపడదా కనబడదా లోకేష్ కు ఇకనైనా గ్లోబల్స్ ప్రచారం మానుకోండి లోకేష్ చంద్రబాబు గారు
గుర్తుపెట్టుకోండి
మీ 40ఏళ్ల రాజకీయ అనుభవంతో వేసే పగటి వేషాలు మాలాంటి సామాన్యులు ప్రజలు చూస్తున్నారు లోకేష్ చంద్రబాబు
నీ పగటి వేషాలు చూస్తూనే ఉన్నారు ఆంధ్ర ప్రదేశ్ ప్రజానీకం
విద్యను అందించడం ప్రభుత్వాల కనీస బాధ్యత... మనము పిల్లలకు ఇచ్చే ఆస్తి ఏదైనా ఉంది అంటే అది ఒక్క విద్య మాత్రమే అని కలగన్న నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు.
ఎవరిది అత్యుత్తమమైన పాలన ఎవరిది విధ్వంసకరమైన పాలన అన్నది ప్రజలకు పూర్తిగా అర్ధమయ్యిందికనుకే...బాబూ నువ్విక నీ మనవడితో చక్కగా ఆడుకో అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబు ను సాగనంపారు
అను నిత్యం కార్పోరేట్లకు కొమ్ము కాస్తూ పేదవాడికి ప్రభుత్వ విద్యను దూరం చేసింది చంద్రబాబు కదా "విజనరీ" అని మూసుగు వేసి భజనలు చేస్తున్న కుల మీడియా గొట్టాలు ఇప్పటికైనా తమ తీరును మార్చుకుంటే మంచిదికాదు అని ఇతబోధనచేశారు
Post A Comment: