మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం మండల ప్రజలకు ఎల్లవెలలా అందుబాటులో ఉంటూ నిరంతరం ప్రజల శ్రేయస్సుకై పరితపించి ఫ్రెండ్లీ పోలిసింగ్కు నిర్వచనంగా రెండు సంవత్సరాల కాలం విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న సి ఐసట్ల రాజు ఎంపీపీ ముత్తినేని సుజాత ,తెరాస మండల అధ్యక్షులు కోడి అమరేందర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,జిల్లా మండల కో ఆప్షన్ సభ్యులు ఎండి షరీఫ్,ఎస్కె ఖదీర్,ఎంపీటీసీ ఎనిక రవి,తెరాస మండల యువజన అధ్యక్షులు వలబోజు మురళీకృష్ణ, టి ఎన్ జే ఏ సి జిల్లా నాయకులు దేపంగి వెంకటరమణ,యువజన నాయకులు మందా హుస్సేన్,ఇసంపల్లి పున్నారావు,లోహిత్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: