గుండాల నవంబర్ 15 (మన్యం మనుగడ) గుండాల నూతన సీఐ గా టీ కరుణాకర్ సోమవారం బాధ్యతలు చేపట్టారు ఇక్కడ పనిచేసిన సిహెచ్ శ్రీనివాస్ అశ్వాపురం బదిలీ కావడంతో కరుణాకర్ విధుల్లో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలతో మమేకమై పని చేస్తా అన్నారు. మండల ప్రజలు శాంతిభద్రతల విషయంలో సహకరించాలని కోరారు
Post A Comment: