మన్యం టీవీ కరకగూడెం: నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కార మార్గంగా ఉండే ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఈరోజు తన స్వగ్రామమైన కరకగూడెం మండల పరిధిలోని కుర్నవల్లి గ్రామంలో తను ప్రకృతి సిద్ధంగా పండించిన వరి పంటను పరిశీలించారు. ఆయన వెంట వ్యక్తిగత సహాయకులు వేణు, వేణు గుమ్మడవెల్లి. ప్రసాద్,సత్యనారాయణ. సురేష్ పాల్గొన్నారు.
Post A Comment: