CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గిరిజనేతర రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలి.

Share it:

 


  • మొండికుంట లో తాసిల్దార్ వినతి పత్రం అందించిన ప్రతిపక్ష పార్టీలు

మన్యం టీవి,అశ్వాపురం :గత 40సంవత్సరాలనుండి తుమ్మల చెరువు అయకట్టు పరిధిలోని 190సర్వే నెంబర్ లో సాగు చేసుకొని జీవిస్తున్న గిరిజనేతర పేదలకు అటవీ హక్కు పత్రాలు అందచేయాలనీ  సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కమటం వెంకటేశ్వరరావు ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు మొండికుంట గ్రామ పంచాయతీ కార్యాలయం లో మంగళవారం ఉదయం తాసిల్దార్ సురేష్ కుమార్ కు రైతులు వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమం లో సిపిఐ నాయకులు దంతాల జగదీశ్ దండి నాగేశ్వరావు కాంగ్రెస్ నాయకులు గుర్రం చెన్నయ్య ఉపేందర్ సిపిఎం నాయకులు మంగి విజయ టీజెస్ నాయకులు సురకంటి ప్రభాకర్ రెడ్డి బీజేపీ నాయకులు ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: