మన్యం మనుగడ వాజేడు. వాజేడు మండలం టేకులగూడెం గ్రామంలో, పేరూరు. ఎస్ ఐ .పి శ్రీకాంత్. ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. పోలీసుల శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు సహకరించాలని కోరారు. టేకులగూడెం గ్రామ బోర్డర్ సతీష్ఘడ్ రాష్ట్రం కావడంతో డ్రగ్స్ గుట్కా గంజాయ్ వంటి అక్రమ వ్యాపారాలు జరుగుతున్నాయనే అనుమానంతో కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని అనుమానిత వ్యక్తుల కనపడితే పోలీసులను ఆశ్రయించాలని పేరూరు. పోలీస్స్టేషన్, ఎస్ఐ. శ్రీకాంత్ ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సివిల్ కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.
Navigation
Post A Comment: