మన్యం మనుగడ పినపాక :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని తోగ్గూడెం పంచాయతీ లో గల గోపాలరావు పేట గ్రామంలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రవి శేఖర్ వర్మ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
వర్షాకాలం పంటలు మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, యాసంగి పంటలో వరిని ఏ రైతు కూడా వేయవద్దని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వైస్ చైర్మన్ బత్తుల వెంకట్ రెడ్డి, గోపాల్ రావు పేట, పినపాక గ్రామాలకు చెందిన రైతులు పాల్గొనడం జరిగింది.
Post A Comment: