మన్యం టీవి, మణుగూరు:మణుగూరు ను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతా అని విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు.
మణుగూరు మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు ప్రారంభం ఐన నేపథ్యంలో ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు పర్యవేక్షించడం జరిగింది.ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ...ఈ మార్కెట్లో
వెజ్-78 షాపులు
నాన్వెజ్ -42 షాపులు
ఫ్లవర్ అండ్ ఫ్రూట్స్ కొరకు-24 షాపులు
మరియు పార్కింగ్ స్థలం కోసం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
Post A Comment: