మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం నూతన సీఐగా బాధ్యతలు చేపట్టిన సీఐ శ్రీనివాసరావును ఈరోజుమర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపినఅశ్వాపురం భారజల కర్మాగారం ఉద్యోగులు టి ఎన్ టి యు సి నాయకులు ఘన సన్మానం.
అశ్వాపురం భద్రాద్రి జిల్లా
అశ్వాపురంలో ను టి ఎన్ టి యు సి ఆధ్వర్యంలో సీఐ శ్రీనివాసరావును ఘనంగా సన్మానించారు.తొలుత వారికి పుష్ప గుచ్చాలను అందజేసి శాలువాలతో సత్కరించారు.అనంతరం జ్ఞాపిక ను అందజేసినారు.ఈ కార్యక్రమంలో ,హెవీ వాటర్ ప్లాంట్ టి ఎన్ టి యు సి ఎంప్లాయిస్ గౌరవ అధ్యక్షులు, రవీందర్,కన్వీనర్ కూరపాటి శ్రీనివాసరావు,అధ్యక్షులుయూసుఫ్,సెక్రెటరీ రాయలరాజేష్, బాజీ ,కె.వి.రావు,వెంకటేశ్వర్లు,శ్రీను,అనంతయ్య,సత్యనారాయణ,బాల,మహేష్,రాజయ్య,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: