మన్యం టివి ,దుమ్ముగూడెం: పర్ణశాల పంచాయతీ లో గల మంగళ గూడెం గ్రామంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంలో నుపా సీతయ్య ఇల్లు పూర్తిగా కాలిపోవడంతో ఈ రోజు వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి 60 కేజీల బియ్యం మరియు యు పది రోజులకు సరిపడే కూరగాయలు నిత్యావసర సరుకుల మండల కాంగ్రెస్ యూత్ నాయకుడు కనుబుద్ది దేవా చేతులమీదుగా అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కొంపల్లి మహేష్, దాసపల్లి ఉపేంద్ర, వీరస్వామి గ్రామస్తులు పాల్గొన్నారు
Post A Comment: