మన్యం టీవీ చర్ల:
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపు మేరకు మహాదర్న కార్యక్రమంను భద్రాచలంలో చేపట్టినా ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, పిఎసిఎస్ అధ్యక్షులు పరుచూరు రవి, టిఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ ఇంచార్జ్ తెల్లం వెంకట్రావు, చర్ల టిఆర్ఎస్ మండల అధ్యక్షులు సోయం రాజారావు, కార్యదర్శి నక్క బోయిన శ్రీనివాస్ యాదవ్, చర్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ కాపు కృష్ణ, నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: