మన్యం టీవీ :ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పూర్వ ఎస్ఎఫ్ఐ నాయకుడు స్థానిక వినోబాభవే కాలనీ నివాసి ఉపాద్యాయులు టీ ఎస్ యు టి ఎఫ్ నాయకుడు రామకోటి గుండె పోటుతో రాత్రి గోదావరిఖని లో మృతి చెందారు.ఆయన స్వస్థలమైన ఇల్లందు లో నేడు అంత్యక్రియలు నిర్వహించారు.ఆయన భౌతిక కాయాన్ని టీఎస్ యు టీ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చావ రవి ,ఇల్లందు,గుండాల,టేకులపల్లి మండల నాయకులు జయరాజు,కిషోర్ సింగ్,జయ లక్ష్మీ తదితరులు, సీపీఎం పార్టీ నేతలు దేవులపల్లి యకయ్య,అబ్దుల్ నబి, ఆ లేటి సంధ్యా,కిరణ్, మరియా,మోహన్ రావు,విజయకుమార్,ఖాదర్ బాబు,కృష్ణ,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: