CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గ్రామ గ్రామాన రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి--:రాజమల్ల సుకుమార్

Share it:

 

 



మన్యం టీవీ ములుగు.

నవంబర్ 26 న భారత రాజ్యాంగo ఆమోదించిన రోజు1949 నవంబర్ 26న అంబేద్కర్ పార్లమెంటులో ప్రవేశపెట్టగా సభలోని సభ్యులు హర్షధ్వానాల మధ్య భారత రాజ్యాంగాన్ని ఆమోదించబడినది ఇది భారతదేశంలోని అందరి పౌరుల కొరకు రాసిన రాజ్యాంగం అని కీర్తించారు ఈ రాజ్యాంగాన్ని మన హక్కుల ప్రదాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులో పూర్తి చేయడమైనది కావున ములుగు జిల్లా వ్యాప్తంగా ఉన్న తెలంగాణ మాల మహానాడు మండల జిల్లా గ్రామ నాయకులందరూ భారత రాజ్యాంగ దినోత్సవం పల్లె పల్లెన గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలని ములుగు జిల్లా మాల మహానాడు అధ్యక్షులు జిల్లా ఎస్సి ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సభ్యులు రాజమల్ల సుకుమార్ కోరారు.

Share it:

TS

Post A Comment: