CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

డిజిటల్ తరగతులను ప్రారంభించిన ఎంఎంపి ప్రసాద్

Share it:

 


మాన్యం మనుగడ/ప్రతినిధి:దమ్మపేట:(నవంబర్10):

జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతి గదిని ఎంపీపీ సోయం ప్రసాద్, వైస్ ఎంపీపీ మల్లికార్జునరావు లు  ప్రారంభోత్సవం చేశారు ,ఈ కార్యక్రమములో  సర్పంచ్ ఉయ్యల చిన్నవేంకటేశ్వరవు, తరగతిగది రిపేర్ నిమిత్తం సహాయంచేసిన చెక్రపు పద్మజగారి తల్లిదండ్రులు చక్రపు సత్యనారాయణగారు దంపతులు, విద్యాకమిటి చెర్మన్ పాకనాటి శ్రీనుగారు,పాఠశాల ప్రధానోపాధ్యాయులు మస్తాన్ వలీ,తెరాస మండల ఉపాధ్యక్షులు గాజుబోయిన ఏసుబాబు, గోరే యార్లగడ్డ ఈశ్వరరావుతదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: