మన్యం టీవీ ఏటూరు నాగారం
భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు జన్ జాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా
బిజెపి గిరిజన మోర్చా మండల అధ్యక్షులు కొప్పుల నవీన్ ఆధ్వర్యంలో బిర్సాముండా ఉత్సవాలు ఏటూరు నాగారం మండల కేంద్రంలో ఘనంగా నివాళులర్పించారు.ఈ
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు గండేపల్లి సత్యం హాజరై మాట్లాడుతూ. బిర్సాముండా భారతదేశ తొలి ఆదివాసి స్వాతంత్ర్య పోరాట యోధుడని కొనయాడారు.ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చా జిల్లా కార్యదర్శి చెరుకుల గోపి,గిరిజన మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కోరగట్ల నాగేశ్వరరావు,భారతీయ జనతా పార్టీ మండల కార్యదర్శి గద్దల హరిబాబు,ఓ బి సి మండల అధ్యక్షులు చిటమట శ్రీనివాస్,చెరువుల రవీందర్,మదన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: